Thursday, April 24, 2025

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1070.30 అడుగులకు చేరుకు ఉందని నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొన్నారు. పూర్తి నీటి మట్టం 90 టిఎంసిలు ఉండగా.. 29.509 టిఎంసిలుగా ఉందని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News