Sunday, April 27, 2025

లండన్‌లో ఘోర ప్రమాదం..తీవ్రంగా గాయపడ్డ హైదరాబాద్ యువతి,

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ సమీపంలోని మారుతీనగర్‌కు ఎందిన హిమబిందు ఉద్యోగం కోసం లండన్ వెళ్లింది. అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వేగంగా దూసుకొచ్చిన ట్రక్ హిమబిందును ఢీకొట్టింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. సమా చారం అందుకున్న పోలీసులు ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హిమబిందు ఐసియూలో చికిత్స పొందుతోంది. ఈ యాక్సిడెంట్ గురించి అధికారులు హిమబిందు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News