Sunday, February 23, 2025

కొత్త సచివాలయంలో సబ్ స్టేషన్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు సోమవారం నాడు డా. బిఆర్. అంబేద్కర్ నూతన సెక్రటేరియట్‌కి విద్యుత్ సరఫరా కోసం ఏర్పాటు చేసిన 11 కెవి. సామర్థ్యం గల సబ్ స్టేషన్‌ను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News