Thursday, October 17, 2024

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. శుభ్‌మన్ గిల్ బదులు జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్‌ను తీసుకున్నారు.

టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), రిషబ్ పంత్ (వైఎస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, రవించంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్రీత్ బుమ్రా, మహ్మాద్ సిరాజ్

న్యూజిలాండ్: టామ్ లాథమ్(కెప్టెన్), డెవన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డార్లీ మిచెల్, టమ్ బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, విలియమ్ రూర్కీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News