Friday, September 20, 2024

కొత్తగా 59,118 కరోనా కేసులు…

- Advertisement -
- Advertisement -

India corona cases state wise

 

ఢిల్లీ: గత వారం రోజుల నుంచి దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 59,118 కరోనా కేసులు నమోదు కాగా 257 మంది మృత్యువాతపడ్డారు. కరోనా కేసుల సంఖ్య 1.18 కోట్లకు చేరుకోగా 1.6 లక్షల మంది మృతి చెందారు. కరోనా వ్యాధి నుంచి 1.12 కోట్ల మంది కోలుకోగా ప్రస్తుతం 4.2 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. గురువారం ఒక్క రోజే 33 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశం మొత్తంలో 5.5 కోట్ల మంది కరోనా వ్యాక్సిన ఇచ్చినట్టు కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 23.75 కోట్ల మందికి కరోనా టెస్టులు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News