Friday, September 20, 2024

62 వేల కేసులు… 312 మంది మృతి

- Advertisement -
- Advertisement -

India corona cases state wise

 

ఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలలో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. ఆ ఒక్క రాష్ట్రంలోనే దాదాపుగా 30వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 62, 714 మందికి కరోనా పాజిటివ్ రాగా 312 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 1.19 కోట్లకు చేరుకోగా 1.61 లక్షల మంది మృత్యువాతపడ్డారు. 24 కోట్ల మందికి కరోనా పరీక్షలు చేశారు. గత 24 గంటల్లో 21.54 లక్షల మంది కరోనా వ్యాక్సిన్ ఇవ్వగా మొత్తం కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 6.02 కోట్లకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News