Sunday, September 22, 2024

దేశంలో కొత్తగా 30వేల పాజిటీవ్ కేసులు..

- Advertisement -
- Advertisement -

India reports 44k new Corona cases in 24 hrs

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,757 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. అలాగే, కరోనాతో మరో 514మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 4.27లక్షలు దాటింది. ఇక, మరణాలు 5,10,413 చేరాయి.గత 24 గంటల్లో 67,538మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 4,19,10,984 మంది కోలుకుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,32,918 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి.న్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 2.61 శాతంగా ఉందని, 174.26 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

India Reports 30k new corona cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News