Wednesday, October 16, 2024

మహిళా టి20 వరల్డ్ కప్… టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

- Advertisement -
- Advertisement -

షార్జా: మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. గ్రూప్ ఏ నుంచి ఆసీస్ ఇప్పటికే సెమీస్ చేరగా.. మరో స్థానం కోసం భారత్, న్యూజిలాండ్, పాక్ మధ్య రసవంతరమైన పోటీ ఉంది.

భారత జట్టు: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (WK), దీప్తి శర్మ, పూజా వత్స్రరకర్, అరుంధతి రెడ్డి, శ్రేయంక పాటిల్, రేణుకా ఠాకూర్ సింగ్, రాధా యాదవ్.

ఆస్ట్రేలియా జట్టు: బెత్ మూనీ (వారం), గ్రేస్ హారిస్, ఎల్లీస్ పెర్రీ, ఆష్లీ గార్డనర్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, తహ్లియా మెక్‌గ్రాత్ (సి),  జార్జియా వేర్‌హామ్, అన్నాబెల్ సదర్లాండ్, సోఫీ మోలినక్స్, మేగాన్ షుట్, డార్సీ బ్రౌన్.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News