Friday, October 18, 2024

రాజస్తాన్ లక్ష్యం 189

- Advertisement -
- Advertisement -

IPL 2021: CSK Set up 189 runs target to RR

ముంబై: ఐపీఎల్‌ 2021లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్ జట్టు భారీ స్కోరు సాధించింది. రాజస్థాన్ జట్టుకు చెన్నై 189 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో‌ 9 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. చెన్నై బ్యాట్స్ మెన్స్ లో డు ప్లిసెస్(33), అంబటి రాయుడు(27)లు రాణించగా.. మోహిన్ అలీ(26), రైనా(18), ధోనీ(18), జడేజా(08), సామ్ కరన్(13)లు భారీ స్కోరు సాధించలేకపోయారు. చివర్లలో బ్రావో చేలరేగడంతో చెన్నై భారీ స్కోరు సాధించింది.

IPL 2021: CSK Set up 189 runs target to RR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News