Friday, April 25, 2025

IPL 2023: చెన్నై లక్ష్యం 176

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిఎల్‌ 2023లో భాగంగా ఎం.ఎ. చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్, చెన్నై జట్టుకు 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు సాధించింది.

ఓపెనర్ జోస్ బట్లర(52) అర్థశతకంతో మెరిశాడు. పడిక్కల్(38), రవిచంద్రన్ అశ్విన్(30), హెట్ మెయర్(30)లు రాణించారు. చెన్నై బౌలర్లలో దేశ్ పాండే, ఆకాశ్ సింగ్, రవీంద్ర జడేజాలు రెండు వికెట్ల చొప్పున పడగొట్టగా.. మొయిన్ అలీ ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News