Sunday, February 23, 2025

IPL 2024: చెలరేగిన బుమ్రా.. ముంబై లక్ష్యం ఎంతంటే?

- Advertisement -
- Advertisement -

ఐపీఎల్ 2024 లీగ్ దశలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్, ముంబైకి 169 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది.

గుజరాత్ బ్యాటింగ్ లో సాయి సుదర్శన్(45), శుభ్ మాన్ గిల్(31)లతోపాటు చివర్లో రాహుల్ తెవాటియా(22) పరుగులతో రాణించినా.. మిగతా బ్యాట్స్ మెన్లు విఫలమవడంతో గుజరాత్ భారీ స్కోరు సాధించలేకపోయింది. ముంబౌ బౌలర్లలో బుమ్రా 14 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. గెరాల్డ్ కోయెట్జీ 2 వికెట్లు, పీయూష్ చావ్లా ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News