Saturday, April 26, 2025

ఇషాన్ కిషన్ వీర విహారం.. కెరీర్ లో తొలి సెంచరీ

- Advertisement -
- Advertisement -

చట్టోగ్రామ్: భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఇషాన్ కిషన్ 127 (96) శతకం సాధించాడు. 14 ఫోర్లు, 03 సిక్సర్లతో కెరీర్ లో తొలి సెంచరీ సాధించాడు. ప్రస్తుతం భారత్ 26 ఓవర్లలో వికెట్ నష్టానికి 185 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ 48, ఇషాన్ కిషన్ 127 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News