Sunday, February 23, 2025

నది ఒడ్డున పడిపోయిన జవానుల బస్సు

- Advertisement -
- Advertisement -

Bus falls

శ్రీనగర్: దక్షిణ కశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో   37 మంది ఐటిబిపి సిబ్బంది, ఇద్దరు జమ్మూకశ్మీర్ పోలీసు సిబ్బందితో ప్రయాణిస్తున్న బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో పహల్గామ్‌లో నది ఒడ్డున పడిపోయింది. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు.  ప్రాణనష్టం జరిగి ఉండొచ్చని సమాచారం. ఈ జవానులంతా అమర్ నాథ్ యాత్ర డ్యూటీకి చెందినవారని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News