Thursday, April 24, 2025

ఐటిఐ విద్యార్థులకు ర్యాగింగ్‌పై అవగాహన

- Advertisement -
- Advertisement -

 

సంగారెడ్డిః మహిళలపై జరుగుతున్న దాడులు, కాలేజీల్లో రాగింగ్‌లను నిర్మూలనకు ప్రతి విద్యార్థి కృషి చేయాలని ర్యాగింగ్ ఆంటీ కో ఆర్డినేషన్ ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి, షీ టీం అధికారి మొగులయ్య అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలోని ప్రభుత్వ ఐటిఐలో ఆంటీ ర్యాగింగ్ ఆవేర్‌నేస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాలేజీల్లో విద్యార్థులను గౌరవించాలన్నారు. ఈ కార్యక్రమంలో భరోసా టీం సంతోష, రమేష్, మహేశ్వరీ, ప్రిన్సిపాల్ రాజేశ్వర్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News