Wednesday, March 26, 2025

ఆర్థిక ఇబ్బందులతో జర్నలిస్టు మృతి

- Advertisement -
- Advertisement -

ప్రముఖ దిన పత్రికలో రిపోర్టర్ గా పని చేస్తున్న గోత్రాల విక్రం  ఆర్థిక ఇంబందులు భరించలేక దొమకొండ లోని కుడి చెరువులో పడి మృతి చెందాడని ఎస్ చిందం గణేష్ తెలిపారు. మృతుడి భార్య గోత్రాల భార్గవి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుడికి ఒక కుమారుడు ఉన్నాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News