Wednesday, March 12, 2025

ప్రపంచ కవితా దినోత్సవ కానుకగా కాలమేగా కరిగింది

- Advertisement -
- Advertisement -

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా కాలమేగా కరిగింది. ఈ సినిమాను సింగార క్రియేటివ్ వర్క్ బ్యానర్‌పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు. సింగార మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. పొయెటిక్ ఫిల్మ్ ‘కాలమేగా కరిగింది’ ఈ నెల 21న ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్, ‘ఊహలోన ఊసులాడే..’ పాటకు మంచి స్పందన వచ్చింది. కళాత్మక విలువలున్న ప్రేమ కథగా ‘కాలమేగా కరిగింది’ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

నటీనటులు – వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార , తదితరులు

టెక్నికల్ టీమ్
రచన దర్శకత్వం – సింగార మోహన్
ప్రొడ్యూసర్ – మరే శివశంకర్
బ్యానర్ – సింగార క్రియేటివ్ వరక్స్
డీవోపీ – వినీత్ పబ్బతి
ఎడిటర్ – రా యోగేష్
మ్యూజిక్ డైరెక్టర్ – గుడప్పన్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News