Monday, April 28, 2025

కళ్యాన్ జువెలర్స్ లాభం రూ.135 కోట్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కళ్యాన్ జువెలర్స్ ఇండియా క్యూ2(జులై-సెప్టెంబర్) ఫలితాల్లో నికర లాభంలో 27.1 శాతం వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ నికర లాభం రూ.134.87 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.105.92 కోట్లు వచ్చింది. ఇక కంపెనీ రెవెన్యూ 27.11 శాతం పెరిగి రూ.4,414.53 కోట్లు నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ రెవెన్యూ రూ.3,472 కోట్లుగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News