Sunday, September 22, 2024

కరీంనగర్ కెసిఆర్‌కు సెంటిమెంట్: కొప్పుల

- Advertisement -
- Advertisement -

Karimnagar is KCR centiment

 

హైదరాబాద్: సిఎం కెసిఆర్ సభకు దళితులు భారీ సంఖ్యలో తరలిరానున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ నెల 16న హుజూరాబాద్‌లో సిఎం కెసిఆర్ దళితబంధు సభ ఏర్పాట్లను మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కొప్పుల మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ జిల్లా సిఎం కెసిఆర్‌కు సెంటిమెంట్ ఉందని, కరీంనగర్ జిల్లా నుంచే రైతుబంధు పథకాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించారని, దళితులను గొప్పగా అభివృద్ధి చేయాలన్నదే సిఎం కెసిఆర్ సంకల్పమని ప్రశంసించారు. దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News