Saturday, July 6, 2024

జూలై 25 వరకు కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు

- Advertisement -
- Advertisement -

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు, కవిత జ్యుడీషియల్ రిమాండ్ మళ్లీ పొడిగించింది. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ ఈడీ కేసులో బుధవారంతో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ ముగిసింది.

ఈ క్రమంలో ఈరోజు ట్రయల్ కోర్టులో కవితను తీహార్ జైలు అధికారులు హాజరుపర్చారు. దీంతో కోర్టు.. జూలై 25వ తేదీ వరకు కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ తీర్పు ఇచ్చింది. కాగా, మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు.. హైదరాబాద్ లో కవితను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News