Saturday, February 22, 2025

మరో ఇద్దరు పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

మరో ఇద్దరు పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం ప్రకటించింది. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. మెదక్ పార్లమెంటు స్థానం నుంచి ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రాం రెడ్డిని కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటి వరకు 13 స్థానాల్లో బిఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా హైదరాబాద్, సికింద్రాబాద్, నల్గొండ, భువనగిరి స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సిఉంది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News