Thursday, July 4, 2024

తెలంగాణ తేజం పాటను ఆవిష్కరించిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ (కేశవ చంద్ర రమవత్) సినిమా హీరో,నిర్మాత రాకింగ్ రాకేష్ నిర్మించిన తెలంగాణ తేజం పాటను శుక్రవారం నంది నగర్‌లోని నివాసంలో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఆవిష్కరించారు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, యాంకర్ జోర్ధార్ సుజాత, సింగర్ విహ,గీత రచయిత సంజయ్ మహేష్‌లు బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌ను కలిశారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ దీవకొండ దామోదర్ రావు, ప్రణాలిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్,ఎంఎల్‌సి,మాజీ స్పీకర్ మధుసుధన చారి, ఎంఎల్‌సి దేశపతి శ్రీనివాస్, బిఆర్‌ఎస్ నాయకులు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి,రాఘవ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News