Saturday, March 29, 2025

విజయవాడ కేంద్రీయ విద్యాలయం వద్ద కారు ప్రమాదం…

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని బిఆర్‌టిఎస్ రోడ్డులో కేంద్రీయ విద్యాలయం సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. కారు అతివేగంగా ఫుట్‌పాత్ ఉన్న పాదాచారులపై దూసుకెళ్లిడంతో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన స్థలానికి కొంచెం దూరంలో 50  మందికి పైగా విద్యార్థులు పాఠశాలకు వెళ్తున్నారు. కారు డ్రైవర్‌ను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఈ ప్రమాదంలో కేసు నమోదు చేసి డ్రైవర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: మానసిక రుగ్మతలు వైద్య చికిత్స, కౌన్సెలింగ్‌తో నివారించవచ్చు: జెడి లక్ష్మీనారాయణ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News