Sunday, April 27, 2025

ఈవిఎం ట్యాంపరింగ్ పై మాజీ ఎంఎల్ఏ కేతిరెడ్డి ఆరోపణలు

- Advertisement -
- Advertisement -

ధర్మవరం: వైసిసి మాజీ ఎంఎల్ఏ కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి  శుక్రవారం ఓ విడియో విడుదల చేశారు. అందులో ఆయన ఈవిఎం ట్యాంపరింగ్ జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు. పక్కా గెలుస్తామనుకున్న 80 స్థానాల్లో వెనుకబడ్డామన్నారు.

ఎలక్షన్ సెఫాలజిస్ట్ ప్రశాంత్ కిశోర్ ముందుగానే వైసిపికి 15 కన్నా ఎక్కువ సీట్లు రావని చెప్పారు. అంతేకాక టిడిపి కూటమికి 160 సీట్లు వస్తాయన్నారు. కెకె సర్వే  కూటమికి 160 సీట్లు వస్తాయని తెలిపింది. ఎంపిక చేసుకున్న ప్రదేశాలలో ట్యాంపరింగ్ జరిగినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనుమానాలున్నాయని కేతి రెడ్డి ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News