Monday, April 21, 2025

గురుకుల ప్రణయ్‌కి ఖేలో ఇండియాలో బంగారు పతకం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సాంఘీక సంక్షేమ గురుకుల క్రీడాకారుడు షేక్‌పేట గురుకుల క్రీడా అకాడమికి చెందిన ప్రణయ్ భోపాల్‌లో జరుగుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించాడు. ట్రిపుల్ జంప్‌లో 14.95 మీటర్లు దూకి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. గురుకుల విద్యార్థి ప్రణయ్‌ను సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News