Friday, October 18, 2024

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం విఐపి బ్రేక్ దర్శనంలో సతీసమేతంగా స్వామివారిని కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డికి టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.కాగా, మరికాసేపట్లో కిషన్ రెడ్డి, గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి విజయవాడకు బయల్దేరనున్నారు. అక్కడ జరిగే జన ఆశీర్వాదయాత్రలో ఆయన పాల్గొననున్నారు. ఆ తర్వాత సాయంత్రం ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకోనున్నారు.

Kishan Reddy Visits Thirumala Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News