Monday, March 17, 2025

భట్టి విక్రమార్కను పరామర్శించిన కెఎల్ఆర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురవడంతో రెండో రోజు బుధవారం సూర్యాపేటకు చెందిన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కేతేపల్లి పాదయాత్ర శిబిరం వద్ద వైద్యలు చికిత్స అందించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో తీవ్ర అస్వస్థతకు గురైన మల్లు భట్టివిక్రమార్కను పాదయాత్ర శిబిరం వద్ద సీనియర్ కాంగ్రెస్ నేతలు కెఎల్‌ఆర్, ప్రేమ్ సాగర్ రావులు పరామర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News