Friday, April 25, 2025

పద్మాలయ స్టూడియోకు కృష్ణ పార్థివదేహం తరలింపు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని పద్మాలయ స్టూడియోకు తరలించారు. అభిమాన నటుడి కడచూపు కోసం అభిమానులకు అనుమతించనున్నారు. మధ్యాహ్నం వరకు పద్మాలయ స్టూడియోలోనే కృష్ణ పార్థివదేహాన్ని ఉంచనున్నారు. మధ్యాహ్నం తర్వాత మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News