Wednesday, April 2, 2025

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. భక్తులు కంపార్ట్‌మెంట్లలో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న 59,140 మంది భక్తులు దర్శించుకున్నారు. 16,937 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.31 కోట్లుగా ఉందని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News