Thursday, April 10, 2025

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

Huge Devotees Visit Tirumala Temple

తిరుపతి: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్ధీ సాధారణంగా ఉంది. ఉదయం 6 గంటల సమయానికి ఏడు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులకు సుమారు 8 గంటలకు పైగా సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. బుధవారం ఒక్క రోజే స్వామివారిని 73, 375 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,117 భక్తులు స్వామివారికి తలనీలాలు సమ్పరించుకున్నారు. స్వామివారికి కానుకల రూపంలో 4.71 కోట్ల ఆదాయం వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని టిటిడి అధికారులు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News