Sunday, February 23, 2025

నివాసం వద్దనే జెండా ఆవిష్కరించిన అద్వానీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఢిల్లీ లోని తన నివాసం వద్దనే జాతీయ జెండా ఎగురవేశారు. ఇంటివద్దనే జెండా ఎగుర వేసే సంప్రదాయాన్ని గత కొన్ని దశాబ్దాలుగా ఆయన పాటిస్తున్నారు. కుటుంబ సభ్యులతోను, భద్రతా సిబ్బంది తోను ఈ వేడుకను పంచుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News