Monday, April 21, 2025

షాద్ నగర్ లో ఆర్ టిసి బస్సును ఢీకొట్టిన లారీ

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. రాయికల్ టోల్ ప్లాజా వద్ద బస్సు రివర్స్ తీస్తుండగా లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. బస్సు డ్రైవర్, కండక్టర్ తో పాటు పలువురు ప్రయాణికులకు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News