Sunday, April 27, 2025

చంద్రబాబు తొత్తు ఆ సిపిఐ నేత : మల్లాది విష్ణు

- Advertisement -
- Advertisement -

విజయవాడ: సిపిఐ నేత రామకృష్ణపై వైసిపి ఎంఎల్‌ఎ మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు.  టిడిపి, సిపిఐ పార్టీలపై మల్లాది విమర్శలు గుప్పించారు. మల్లాది మీడియాతో మాట్లాడారు.  సిపిఐ నేత రామకృష్ణ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రామకృష్ణ కమ్యూనిస్టు సిద్ధాంతాలను పక్కన పెట్టారని, చంద్రబాబుకు తొత్తులాగా మారారని విష్ణు దుయ్యబట్టారు. విభజన హామీలు తాకట్టుపెట్టిన వారితో కలిశారని మండిపడ్డారు.

Also Read: ఎన్‌సిపి ఎక్కడ చీలిపోయింది: శరద్ పవార్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News