Sunday, February 23, 2025

మల్లన్నసాగర్ నీటి తరలింపుపై త్వరలో టెండర్లు

- Advertisement -
- Advertisement -

మూసీనదిని ప్రక్షాళన చేసి నగర ప్రజలకు మంచినీటిని అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మూసీ సుందరీకరణ పేరు తో సర్వేలు నిర్వహించిన ప్రభుత్వం, తాజా గా మూసీ ప్రక్షాళనపై దృష్టి సారించింది. ఈ క్రమంలో మల్లన్నసాగర్ నుంచి నీటిని తరలించేందుకు పురపాలక శాఖ అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించిన మొత్తం రూ. 5, 560 కోట్లతో టెండర్ నోటీసులు త్వరలో విడుదల కానున్నాయి. ఇందులో భాగంగా హి మాయత్ సాగర్, గండిపేటలోని ఉస్మాన్ సాగర్ వద్ద ప్రభుత్వం నీటి శుద్ధీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News