Tuesday, September 17, 2024

కోల్‌కతాలో ప్రచారాన్ని రద్దు చేసుకున్న మమత

- Advertisement -
- Advertisement -

Mamata Banerjee cancels campaign in Kolkata

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ భారీగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో బెంగాల్ సిఎం మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారాన్ని సంబంధించి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. చివరి రెండు విడతల్లో కోల్‌కతాలోని ఉత్తర,దక్షిణ ప్రాంతాల్లో పోలింగ్ జరుగనుంది. అయితే కరోనా కేసులు పెరుగుతుండడంతో కోల్‌కతాలో ఎన్నికల ప్రచారాన్ని చేయకుడదని మమత నిర్ణయించినట్టు ఆ పార్టీ సినీయర్ నేత, రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అయితే కోల్‌కతాలో ఈ నెల 26న ఓ సభ మాత్రమే నిర్వహిస్తామని చెప్పారు. జిల్లాల్లోనూ సిఎం తన ప్రచార సమయాన్ని గంట నుంచి 30 నిమిషాలకు తగ్గించినట్టు ఆయన ట్వీట్టర్ ద్వారా తెలిపారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News