Tuesday, September 17, 2024

కర్నూలు జిల్లాలో భూత వైద్యుడి నిర్వాకం…

- Advertisement -
- Advertisement -

Man Death Superstition Treatment in kurnool

అమరావతి: కర్నూలు జిల్లాలో మూఢనమ్మకం ఓ యువకుడి ప్రాణం బలితీసుకుంది. దయ్యంపట్టిందని నరేష్ అనే యువకుడిపై భూత వైద్యుడు కర్రలతో దాడిచేశాడు. నరేష్ ప్రాణపాయ స్థితికి చేరుకోవడంతో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. దెబ్బలకు తట్టుకోలేక యువకుడు చికిత్స పొందుతూ తనువుచాలించాడు. భూత వైద్యుడి తీరుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులు మృత్యువుతో పొరాడి బాధితులు కన్నుమూశాడు. భూతమైద్యుడిని అరెస్ట్ చేసిన కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ  ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Man Death Superstition Treatment in kurnool

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News