Saturday, February 22, 2025

వ్యక్తిని కత్తులతో వేటాడి హత్యాయత్నం..

- Advertisement -
- Advertisement -

కడప జిల్లాలోని బద్వేల్ హెచ్ పి పెట్రోలు బంకు వద్ద బాలయ్య అనే వ్యక్తి పై హత్యయత్నానికి పాల్పడ్డారు. డిజిల్ తీసుకొని వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు అడ్డగించి దాడి చేశారు. అనంతరం బాలయ్యను కత్తులతో వెంబడించారు. నౌషాద్ థియేటర్ వద్ద అడ్డగించి మరోసారి దాడి చేశారు. స్థానికులు బాలయ్యను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News