Thursday, April 24, 2025

పిడుగుపాటుకు ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలం మల్లారం గ్రామంలో మంగళవారం పిడుగుపాటుతో నేరేడు కొమ్మ మల్హల్‌రావు(52) మృతి చెందాడు. మంగళవారం ఒక్కసారిగా వచ్చిన గాలివాన భీభత్సంతో పడిన పిడుగుపాటుకు మల్హల్‌రావు అనే రైతు మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మల్లారం, పెద్దతూండ్ల తదిర గ్రామాల్లో పులు ఇండ్ల కప్పులు లేచిపోయాయి. గాలి వాన తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News