Monday, February 24, 2025

కరీనంగర్ లో విషాదం.. భార్యను చంపి భర్త ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కరీనంగర్: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మార్కండేయ కాలనీలో ఓ వ్యక్తి తన భార్యను చంపి, తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ధవాఖానాకు తరలించారు.

కుటుంబ కలహాలతోనే భార్యను చంపి, భర్త ఆత్మహత్యకు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్త చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News