Thursday, April 24, 2025

డిజిపి ఎదుట లొంగిపోయిన మహిళా మావోయిస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: మహిళా మావోయిస్టు నాయకురాలు ఉషారాణి శుక్రవారం ఉదయం తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. తెనాలికి చెందిన ఆలూరి ఉషారాణి దండకారణ్య జోనల్‌ కమిటీ సభ్యురాలిగా పని చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న  క్రమంలోనే ఆమె డిజిపి ఎదుట లొంగిపోయినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News