Tuesday, September 17, 2024

బిఎస్‌పి అధ్యక్షురాలిగా మళ్లీ మాయావతి ఏకగ్రీవ ఎన్నిక

- Advertisement -
- Advertisement -

లక్నో: బహుజన్ సమాజ్ పార్టీ(బిఎస్‌పి) జాతీయ అధ్యక్షురాలిగా మాయావతి ఏకగ్రీవంగా మరోసారి ఎన్నికైనట్లు ఆ పార్టీ మంగళవారం ప్రకటించింది. బిఎస్‌పి కేంద్ర కార్యవర్గం, జాతీయ స్థాయి సీనియర్ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర పార్టీ విభాగాలు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రతినిధుల ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ తెలిపింది.

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగు పర్యాయాలు పనిచేసిన మాయావతిని రెండు దశాబ్దాల క్రితం తన రాజకీయ వారసురాలిగా ఆ బిఎస్‌పి వ్యవస్థాపకుడు కాన్షీరాం ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News