Saturday, February 22, 2025

మెదక్ లో చెరువులో మునిగి ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

మనోహరాబాద్: మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ మండలంలో చెరువులో మునిగి ఇద్దరు మృతి చెందారు.  పరికిబండలో ఇద్దరు వ్యక్తులు చెరువులో చేపల వేటకు వెళ్లారు. ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఇద్దరు మృతి చెందారు. గ్రామస్థులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజఈతగాళ్ల సహాయంతో మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News