Sunday, April 27, 2025

యశోద ఆసుపత్రిలో కోమటి రెడ్డిని పరామర్శించిన మంత్రి పొంగులేటి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం పరామర్శించారు. వెంకట్ రెడ్డి గత కొన్ని రోజులుగా గొంతు నొప్పితో బాధపడుతున్నారు. హైటెక్ సిటీలోని యశోద ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని, అందిస్తున్న చికిత్సను ఆపుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News