Monday, April 28, 2025

మంత్రి సబితా పిఎలమంటూ మోసం….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిఎలమంటూ మోసం చేశారు. ప్రభుత్వ స్కూలులో షూస్ పంపిణీ కాంట్రాక్టు ఇప్పిస్తామంటూ మోసం చేశారు. లిబర్టీ షూస్ లిమిటెడ్ సంస్థ వద్ద రూ.17.6 లక్షలు వసూలు చేశారు. మంత్రి సబిత మాజీ పిఎ కుమార్ తో సహా ఏడుగురిపై కేసు నమోదు చేశారు.

Also Read: నల్లగొండ… నిప్పుల కొండ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News