Sunday, February 23, 2025

వట్టేవాగు వరద ఉధృతిని పరిశీలించిన ఎంఎల్ఎ పెద్దిరెడ్డి

- Advertisement -
- Advertisement -

వరంగల్: జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలో పలు  ప్రాంతంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.  నర్సంపేట మండలం ముగ్ధంపురం గ్రామం వద్ద ప్రవహిస్తున్న వట్టేవాగు వరద ఉధృతిని ఎంఎల్ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి  పరిశీలించారు. అనంతరం నర్సంపేట పట్టణ కేంద్రానికి సమీపంలో ఉన్న కాకతీయ నగర్ దగ్గరగా చేరుతున్న వట్టేవాగు వరద ఉధృతిని కూడా పరిశీలించారు. ఎంఎల్ఎ గారి వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు, క్లస్టర్ భాద్యులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News