Sunday, February 23, 2025

మహిళపై దాడి చేసిన వైసిపి ఎంఎల్‌ఎ అనుచరులు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురంలో ఎంఎల్‌ఎ అనుచరులు మహిళ ఇంట్లోకి వెళ్లి ఆమెపై దాడి చేశారు. వైఎస్‌ఆర్‌సిపి ఎంఎల్‌ఎ అనంత వెంకట్రామి రెడ్డి గడపగడపకు ప్రచారానికి వెళ్లారు. గ్రామానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించలేదని ఎంఎల్‌ఎను మహిళ నిలదీసింది. దీంతో సదరు మహిళ ఇంట్లోకి చొరబడి ఆమెపై ఎంఎల్‌ఎ అనుచరులు దాడి చేశారు. వైసిపి ఎంఎల్ఎను ప్రశ్నించినందుకు తనపై దాడి జరిగిందని ఆమె మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News