Monday, April 28, 2025

మోగ్పాల్ పిఎస్ లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

మోపాల్: నిజామాబాద్ జిల్లా మోగ్పాల్ పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. సింగంపల్లి గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. పోలీసులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కూతురు వివాహం తనకు తెలియకుండా చేస్తుందని భార్యపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాలుగు రోజుల క్రితం పోలీసులకు బాధితుడు రాజు ఫిర్యాదు చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News