Wednesday, April 2, 2025

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 81,224 మంది భక్తులు దర్శించుకోగా 24,093 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారం హుండీ ఆదాయం రూ.4.35 కోట్లు ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనానికి ఐదు గంటల సమయం పడుతుండగా ఎనిమిది కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News