Thursday, February 13, 2025

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ… ఎంత సమయం పడుతుందంటే?

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు 23 కంపార్టుమెంట్లలో వేచివున్నారు. టోకెన్‌లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. బుధవారం శ్రీవారిని  70,270 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,175 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.37 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News