Tuesday, April 29, 2025

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు స్వామి వారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. గురువారం 63,932 మంది భక్తులు దర్శనం చేసుకోగా 25,862 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. 23 కంపార్టీమెంట్లలో భక్తులు నిండిపోయారు. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం 4.13 కోట్ల ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

Also Read: ఫాతిమాగా మారిన అంజూ.. మతం మార్చుకొని ప్రియుడితో పెళ్లి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News