Thursday, August 29, 2024

దక్షిణమధ్య రైల్వే జిఎం అరుణ్‌కుమార్ జైన్‌తో ఈటల భేటీ

- Advertisement -
- Advertisement -

పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ బుధవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్‌ను సికిందరాబాద్ రైల్ నిలయంలో కలిశారు. ఈ సందర్భంగా జరిగిన వీరి భేటీలో తన ప్రాంతానికి సంబంధించిన రైలు అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు. ఇందుకు సంబంధించి ఆయన జిఎంకు వినతిపత్రం సమర్పించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News